యాసిడ్‌ దాడి కేసును ఛేదించిన పోలీసులు | Sakshi
Sakshi News home page

యాసిడ్‌ దాడి కేసును ఛేదించిన పోలీసులు

Published Mon, Dec 11 2017 10:20 AM

ఆమె.. భర్తతో ఏడు అడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టించుకుంది. సమాజం ఎగ‘తాళి’ చేసేలా ప్రియుడితో కలిసి పథకం ప్రకారం కట్టుకున్నోడిని హతమార్చింది. భార్యాభర్తల ఆత్మీయబంధాన్ని మంటగలిపింది.

Advertisement
Advertisement