హాస్టల్ ఫీజుల పెంపునకు నిరసనగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిపై ప్రతాపాన్ని చూపారు. లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులని కూడా చూడకుండా అత్యంత దారుణంగా వ్యవహరించారు. పోలీసులు జరిపిన లాఠీ చార్జ్లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
జేఎన్యూ విద్యార్థులపై ఖాకీల జులుం
Nov 19 2019 10:24 AM | Updated on Nov 19 2019 10:28 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement