పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల్లో ప్రమాదం

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సొరంగం వద్ద పిడుగు పడటంతో పనులకు వెళ్లిన కార్మికులలో ఇద్దరు మృతిచెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద బుధవారం జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top