జయరాం హత్యకేసు; ఏసీపీ మల్లారెడ్డిపై ఆరోపణలు | NRI Jayaram Murder Case Ibrahimpatnam ACP Malla Reddy Transferred | Sakshi
Sakshi News home page

జయరాం హత్యకేసు; ఏసీపీ మల్లారెడ్డిపై ఆరోపణలు

Feb 5 2019 3:58 PM | Updated on Mar 22 2024 11:10 AM

 ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై జయరాం హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డితో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఈ విషయం గురించి రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ మంగళవారం విలేరులతో మాట్లాడుతూ... నిందితుడు రాకేష్‌ రెడ్డి.. ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లుగా సమాచారం ఉందన్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement