దిశ కేసు: గాయపడ్డ పోలీసులను ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ | NHRC Enquiry Team Visits Police who Injured in Chatanpally Encounter | Sakshi
Sakshi News home page

దిశ కేసు: గాయపడ్డ పోలీసులను ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ

Dec 10 2019 7:00 PM | Updated on Mar 21 2024 11:38 AM

దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన పోలీసులను బృందం సభ్యులను ప్రధానంగా విచారించారు. సంఘటన జరిగిన తీరు, తాము గాయపడ్డ తీరును పోలీసులు వారికి వివరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement