దిశ కేసు: గాయపడ్డ పోలీసులను ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ | NHRC Enquiry Team Visits Police who Injured in Chatanpally Encounter | Sakshi
Sakshi News home page

దిశ కేసు: గాయపడ్డ పోలీసులను ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ

Dec 10 2019 7:00 PM | Updated on Mar 21 2024 11:38 AM

దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన పోలీసులను బృందం సభ్యులను ప్రధానంగా విచారించారు. సంఘటన జరిగిన తీరు, తాము గాయపడ్డ తీరును పోలీసులు వారికి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement