వైఎస్సార్‌సీపీలో చేరిన రామ్‌ కుమార్‌ రెడ్డి | Nedurumalli Janardhana Reddy son Ram Kumar Reddy Joins Ysrcp | Sakshi
Sakshi News home page

Sep 8 2018 4:04 PM | Updated on Mar 22 2024 11:28 AM

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ కండువా కప్పి రామ్‌కుమార్‌ను, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement