టీడీపీలో కనీస గౌరవ, మర్యాద ఇవ్వలేదు | MP Thota Narasimham Fires On TDP Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీలో కనీస గౌరవ, మర్యాద ఇవ్వలేదు

Mar 13 2019 11:12 AM | Updated on Mar 22 2024 11:29 AM

టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉండదని, ఏపీకి ప్రత్యేక హోదా అంశం సాధించే విషయంలో అనారోగ్యం పాలైతే పట్టించుకున్న నాథుడు లేడని కాకినాడ సిట్టింగ్‌ ఎంపీ తోట నరసింహం ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన నాయకుడిని ఆదుకోవాల్సిన కనీస బాధ్యతను టీడీపీ మరిచిందని మండిపడ్డారు. టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement