చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతా.. | Motkupalli Narasimhulu comments on AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతా..

Jun 30 2018 1:30 PM | Updated on Mar 21 2024 5:20 PM

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement