చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతా.. | Motkupalli Narasimhulu comments on AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతా..

Jun 30 2018 1:30 PM | Updated on Mar 21 2024 5:20 PM

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement