ఏపీఐఐసీ చైర్మన్గా నగరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రోజా ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
ఏపీఐఐసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రోజా
Jul 15 2019 6:00 PM | Updated on Jul 15 2019 6:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement