బాబు సీమలోకి వెళ్తే చీపుళ్లతో కొడతారు: జోగి రమేష్‌ | MLA Jogi Ramesh Criticizes Chandrababu Over AP New Capital | Sakshi
Sakshi News home page

బాబు సీమలోకి వెళ్తే చీపుళ్లతో కొడతారు: జోగి రమేష్‌

Jan 31 2020 3:39 PM | Updated on Mar 21 2024 7:59 PM

 రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. గూడురు మండలం నుంచి పెడన పట్టణం వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement