మిషన్ భగీరథ పైప్లైన్లో లీకేజీ
మిషన్ భగీరథ పైప్లైన్లో లీకేజీ ఏర్పడడంతో ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరినట్లయింది. ట్రయల్ రన్లో భాగంగా పైల్లైన్లో లీకేజీ ఏర్పడి ఆ ప్రాంతమంతా వరదలో మునిగిపోయేలా చేసింది. అంతెత్తున ఎగిసిపడుతున్న నీటి ఉధృతికి అక్కడ జలపాతం ఉందేమోనన్న భ్రాంతి కలిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు