మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడడంతో ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరినట్లయింది. ట్రయల్‌ రన్‌లో భాగంగా పైల్‌లైన్‌లో లీకేజీ ఏర్పడి ఆ ప్రాంతమంతా వరదలో మునిగిపోయేలా చేసింది. అంతెత్తున ఎగిసిపడుతున్న నీటి ఉధృతికి అక్కడ జలపాతం ఉందేమోనన్న భ్రాంతి కలిగింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top