హుస్నాబాద్లో యువకుడి దారుణ హత్య
హుస్నాబాద్లో దారుణం జరిగింది. స్థానిక ఎల్లమ్మ చెరువుకట్టపై శ్రీకాంత్ అనే యువకుడిని దుండగులు బీరు బాటిళ్లతో పొడిచి చంపారు. ఇసుక ట్రాక్టర్ల వ్యాపారం విషయంలో శ్రీకాంత్, బోనాల శ్రీనివాస్ మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో బోనాల శ్రీనివాస్ మరో ఎనిమిది మందితో కలిసి... శ్రీనివాస్ను హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత బోనాల శ్రీనివాస్ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు