ఈ నెల 29న లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలుస్తామని, ఆమె తప్పనిసరిగా తమ రాజీనామాలను ఆమోదిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు
Published Sat, May 26 2018 2:27 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
ఈ నెల 29న లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలుస్తామని, ఆమె తప్పనిసరిగా తమ రాజీనామాలను ఆమోదిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు