కేసుల భయంతోనే కేసీఆర్ ఫ్రంట్ జపం
సీబీఐ కేసుల భయంతోనే సీఎం కె.చంద్రశేఖర్రావు ఫెడరల్ ఫ్రంట్ జపం చేస్తున్నారని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే దీనిని ముందుకు తీసుకొచ్చారని అన్నారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్పై ఉన్న 3 సీబీఐ కేసుల్లో ప్రస్తుతం విచారణ జరుగుతున్నది వాస్తవం కాదేమో చెప్పాలని సవాల్ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు