జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను, అడ్డువచ్చిన అత్తను అతి కిరాతకంగా నరికి చంపాడో ఉన్మాది. ఈ సంఘటన శుక్రవారం గోపాలపురం మండలం దొండపూడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దొండపూడి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళకు 15 సంవత్సరాల క్రితం గోపాలపురం మండలం రాంపాలెం గ్రామానికి చెందిన కుమ్మరి కాంతారావుతో వివాహం జరిగింది.
తప్ప తాగి భార్య,అత్త పై కత్తితో దాడి
Jul 20 2019 8:03 AM | Updated on Jul 20 2019 8:08 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement