ప్రస్తుతం యువతలో సెల్ఫీ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్లిపోతోంది. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం అత్యంత ప్రమాదకరమైనరీతిలో సెల్ఫీలు తీసుకోవడానికి యువత వెనుకాడటం లేదు. ఎత్తైన ప్రదేశాలు, వేగంగా వస్తున్న రైళ్ల ముందు సైతం సెల్ఫీలు దిగుతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు విడుస్తున్నారు. సెల్ఫీ మరణాలు ఎన్ని చోటుచేసుకున్నా.. యువతలో అప్రమత్తత రావడం లేదు. అవగాహన పెరగడం లేదు.
వేగంగా వస్తున్న రైలు ముందు పోజిచ్చి..!
Published Wed, Jan 24 2018 2:28 PM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement