ఎల్‌ అండ్‌ టీపై కేసు నమోదు | L&T announces Rs 20 lakh ex gratia to Mounika Family | Sakshi
Sakshi News home page

ఎల్‌ అండ్‌ టీపై కేసు నమోదు

Sep 24 2019 8:20 AM | Updated on Sep 24 2019 8:28 AM

మౌనిక కుటుంబాన్ని ఆదుకోవడానికి మెట్రో నిర్వహణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ అంగీకరించింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో పిల్లర్‌ పెచ్చులూడి తలపై పడటంతో కేపీహెచ్‌బీకి చెందిన మౌనిక(24) మృతి చెందిన విషయం విదితమే. బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, ఇన్సూరెన్స్‌ ఇచ్చేందుకు ఎల్‌ అండ్‌టీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement