బీజేపీకి ఓటు వేయబోమని విద్యార్థులచే ఉపాధ్యాయులు ప్రమాణం చేయించిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇటార్సీలోని విజయలక్ష్మి ఇండస్ర్టియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్కు చెందిన ఉపాధ్యాయులు ఆన్లైన్ పరీక్షలను నిలిపివేసే వరకూ రానున్న లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయబోమని విద్యార్ధులచే ప్రమాణం చేయించారు
జీజేపీకి ఓటెయ్యద్దని విద్యార్థులతో రాజకీయ ప్రతిజ్ఞ
Jan 28 2018 6:04 PM | Updated on Mar 20 2024 3:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement