‘బాబుకు చెప్పినా పట్టించుకోలేదు’ | Kurnool MLA Hafeez Khan Comments on Three Capitals in AP | Sakshi
Sakshi News home page

‘బాబుకు చెప్పినా పట్టించుకోలేదు’

Dec 18 2019 5:56 PM | Updated on Mar 20 2024 5:40 PM

 ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలును అప్పట్లో తెలుగు ప్రజల కోసం వదులుకున్నామని వైఎస్సార్‌సీపీ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ బుధవారం వెల్లడించారు. రాష్ట్ర విభజనానంతరం శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో  హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబును ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement