బీజేపీని ప్రశ్నించడానికి టీడీపీకి ఎందుకు భయం | Sakshi
Sakshi News home page

బీజేపీని ప్రశ్నించడానికి టీడీపీకి ఎందుకు భయం

Published Fri, Jul 6 2018 4:44 PM

ఏపీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చేతకాని దద్దమ్మ అని, కృష్ణా జిల్లాకు పట్టిన దరిద్రమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి పార్థసారథి తీవ్రంగా ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారధి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

Advertisement
Advertisement