వైఎస్సార్‌సీపీలో చేరిన జేసీ దివాకర్ ముఖ్య అనుచరుడు | Kogatam Vijay Bhaskar Reddy Joins YSRCP in presence of YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన జేసీ దివాకర్ ముఖ్య అనుచరుడు

May 19 2018 10:14 AM | Updated on Mar 22 2024 11:19 AM

 టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శనివారం గోపాలనగరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి అతని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అతనితో పాటు వందలాది మంది అనుచరులు పార్టీలో చేరారు. రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోవిజయవంతంగా కొనసాగుతుంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement