28, 29 తేదీల్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ | KCR, Jagan Mohan Reddy to meet on June 28 to discuss both state's | Sakshi
Sakshi News home page

28, 29 తేదీల్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

Jun 26 2019 8:28 AM | Updated on Mar 22 2024 10:40 AM

తెలంగాణ, ఏపీ మధ్య విభజన వివాదాల పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశమై చర్చలు జరపనున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు సత్వర ముగింపు పలికేందుకు ముఖ్యమంత్రులిద్దరూ ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న ఈ సమావేశానికి కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ వేదిక కానుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement