నేడే కన్నడ పోల్ | Karnataka polls 2018 | Sakshi
Sakshi News home page

నేడే కన్నడ పోల్

May 12 2018 7:15 AM | Updated on Mar 22 2024 10:49 AM

నేడే కన్నడ సంగ్రామం. గెలుపు గుర్రాన్ని అధిరోహించేదెవరో నిర్ణయమయ్యే రోజు. 2600 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యే రోజు. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ల్లో కన్నడ ఓటరు ఎవరికి పట్టం కడతాడో తేలే రోజు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజే జరగనున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాల్లో.. వాయిదా పడిన ఆర్‌ఆర్‌ నగర్, జయనగర మినహా 222 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement