పౌరసత్వ వివాదం.. కన్నయ్య కుమార్ ఆజాద్ పాట
జేఎన్యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ మోదీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులపై ప్రధాని మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా ర్యాలీ సందర్భంగా ఆయన పాడిన ఆజాద్ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కన్నయ్య స్లొగన్స్కు ర్యాలీకి హాజరైన వారి నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు