పౌరసత్వ వివాదం.. కన్నయ్య కుమార్‌ ఆజాద్‌ పాట | Kanhaiya Kumar Brings Azadi Slogans At Protest Against CAA | Sakshi
Sakshi News home page

పౌరసత్వ వివాదం.. కన్నయ్య కుమార్‌ ఆజాద్‌ పాట

Dec 16 2019 8:40 PM | Updated on Mar 20 2024 5:39 PM

జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ మోదీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులపై ప్రధాని మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా ర్యాలీ సందర్భంగా ఆయన పాడిన ఆజాద్‌ పాటను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కన్నయ్య స్లొగన్స్‌కు ర్యాలీకి హాజరైన వారి నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement