ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ఈ చర్చలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ను మనస్సున్న బడ్జెట్గా అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకుంటున్నారని కొనియాడారు. ప్రజా సమస్యలను గమనించి.. వాటి పరిష్కారానికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించారని తెలిపారు.
బాబు తన ఇంటికే ఉద్యోగం ఇచ్చుకున్నారు
Jul 29 2019 1:30 PM | Updated on Jul 29 2019 1:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement