టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది | K Trimurtulu Raju Files Nomination As TDP Rebel | Sakshi
Sakshi News home page

టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది

Mar 18 2019 1:00 PM | Updated on Mar 22 2024 11:31 AM

నామినేషన్ల పర్వం మొదలైన రోజే టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. జిల్లాలో తొలి నామినేషన్ అధికార పార్టీ రెబెల్ అభ్యర్థితో మొదలైంది. టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కె తిమూర్తులు రాజు సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. చీపురుపల్లి టికెట్‌పై ఆశపెట్టుకున్న త్రిమూర్తులు రాజుకు నిరాశే మిగిలింది. దీంతో ఆయన టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement