ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు.. | Jaipal Reddy Last Rites Completed With State Honour | Sakshi
Sakshi News home page

ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు..

Jul 29 2019 4:14 PM | Updated on Mar 22 2024 11:30 AM

 కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. కుటుంబసభ్యులు, అభిమానుల, పలువురు రాజకీయ నాయకులు కడసారి ఆయనకు అశ్రునయనాలతో నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement