విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై కత్తితో దాడి | Jagan Mohan Reddy, YSRCP president, attacked at Visakhapatnam airport | Sakshi
Sakshi News home page

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై కత్తితో దాడి

Oct 26 2018 7:52 AM | Updated on Mar 20 2024 3:51 PM

అనుక్షణం సీఐఎస్‌ఎఫ్‌ బలగాల పహారా ఉండే విశాఖ ఎయిర్‌పోర్టు ఓ దారుణ దాడికి వేదికైంది. ప్రజా సంక్షేమమే వజ్ర సంకల్పంగా పాదయాత్ర సాగిస్తున్న రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో హత్యాయత్నం జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

Advertisement
 
Advertisement
Advertisement