శ్రీలంకలో మరణహోమం నేపథ్యంలో భారత కోస్ట్ గార్డ్ అధికారులు తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర జలాల గుండా భారత్లో ప్రవేశించే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
శ్రీలంకలో మరణహోమం: భారత తీర ప్రాంతంలో హై అలర్ట్
Apr 22 2019 5:04 PM | Updated on Apr 22 2019 5:09 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement