భారత గడ్డపై వింగ్ కమాండర్ అభినందన్ అట్టకేలకు అడుగుపెట్టారు. వాఘా సరిహద్దులో పాకిస్తాన్ ఎయిర్పోర్స్ ప్రతినిధి అభినందన్ను భారత అధికారులకు అప్పగించారు. పాక్ చెరనుంచి విముక్తి పొందిన అభినందన్కు భారత ఎయిర్పోర్సు సిబ్బంది ఘన స్వాగతం పలికింది. భారత ఐఏఎఫ్ అధికారులు అతన్ని రిసీవ్ చేసుకున్నారు. అతని విడుదల కోసం రెండురోజులుగా యావత్ భారత్ ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే.
భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్
Published Fri, Mar 1 2019 9:51 PM
Advertisement
తప్పక చదవండి
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement