తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నగరంలోని హుస్సేని ఆలంలో 1933 జనవరి 27న జాదవ్ జన్మించారు.
ఉద్యమ నేత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కన్నుమూత
Jun 16 2018 1:34 PM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement