అన్ని అంశాలపై సమగ్ర చర్చ: హరీశ్‌ | Harish rao on Budget meetings | Sakshi
Sakshi News home page

Mar 30 2018 8:13 AM | Updated on Mar 21 2024 10:56 AM

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు 13 రోజులు, 61 గంటలపాటు జరిగాయని శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు పుట్ట మధు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలసి టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పద్దులు, బిల్లులు, అంశాలపై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement