హింసాత్మకంగా మారిన గుజ్జర్లు ఆందోళన | Gujjar Quota Agitation Turns Violent | Sakshi
Sakshi News home page

హింసాత్మకంగా మారిన గుజ్జర్లు ఆందోళన

Feb 10 2019 6:11 PM | Updated on Mar 22 2024 11:14 AM

విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ రాజస్ధాన్‌లో గుజ్జర్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఆదివారం ఘర్షణ చెలరేగడంతో దోల్పూర్‌ హైవే రణరంగమైంది. జాతీయ రహదారిని నిర్భందించిన నిరసనకారులు పలు వాహనాలకు నిప్పంటించారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement