సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం | Governor Narasimhan Says Central did not Give Special Status For AP | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం

Jan 30 2019 10:48 AM | Updated on Mar 22 2024 11:23 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వలేదని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. బుధవారం ఉదయం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏపీ విభజన అసంబద్ధంగా జరిగిందని, నాలుగన్నరేళ్లలో విభజన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామన్న గవర్నర్‌.. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పాలన కొనసాగుతోందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement