పోలవరంపై ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి | With Gadkari's words, Polavaram is not complete | Sakshi
Sakshi News home page

Dec 6 2017 8:16 AM | Updated on Mar 22 2024 11:27 AM

కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ మాటలతో 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని తేలిపోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏపీకి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు తదితరులతో కలసి రఘవీరా రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement