బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు | Four TDP MPs Sujana, TG Venkatesh, CM Ramesh, Garikapati Join BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు

Jun 20 2019 8:25 PM | Updated on Mar 22 2024 10:40 AM

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గురువారం బీజేపీలో చేరారు. తెలుగుదేశం ఎంపీలైన సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌ గురువారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వీరి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా వారికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement