పంజా విసిరిన మావోయిస్టులు | Four jawans killed in Chhattisgarh encounter | Sakshi
Sakshi News home page

Jan 25 2018 7:53 AM | Updated on Mar 21 2024 7:54 PM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. నారాయణ్‌పూర్, బీజాపూర్‌ జిల్లాల్లో బుధవారం జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో ఇద్దరు ఎస్‌ఐలు సహా ఐదుగురు పోలీసులు మృతి చెందారు. నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అబూజ్‌మఢ్‌ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడంతో వంద మంది పోలీసులు కూంబింగ్‌కు వెళ్లారు. దీంతో ఇర్‌పానార్‌ అటవీ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement