బీజేపీ నేత మాలవీయపై చర్యలకు రంగం సిద్ధం | Election Commission Forms Committee on Karnataka Poll Date Leak | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత మాలవీయపై చర్యలకు రంగం సిద్ధం

Mar 28 2018 11:55 AM | Updated on Mar 21 2024 10:59 AM

ఈసీ వెల్లడించకముందే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను బయటపెట్టిన  బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌ఛార్జ్‌ అమిత్‌ మాలవీయపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ విషయమై దర్యాప్తు జరిపేందుకు అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటుచేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సీబీఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరోతో దర్యాప్తు చేయించాలని ఈసీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘంలోని సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటుచేశామని, దీనిపై ఏడురోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వనుందని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement