ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కీలక మలుపు

2016లో సంచలనం సృష్టించిన ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కీలక మలుపు. ఈ స్కాంతో నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు సంబంధాలున్నాయని తెలంగాణ సీఐడీ పోలీసులు నిర్ధారించారు. ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న ఇద్దరు నిందితులని గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top