మద్యం మత్తులో యువతుల వీరంగం | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో యువతుల వీరంగం

Published Mon, Apr 23 2018 6:58 AM

మద్యం మత్తులో కారు నడిపి నలుగురు యువతులు చేసిన వీరంగానికి ఓ వ్యక్తి మృతించెందాడు. నగరంలోని కుషాయిగూడలో ఈ దారుణం చోటుచేసుకుంది. నలుగురు యువతులు తప్పతాగి ఓవర్‌ స్పీడ్‌తో కారు నడుపుతూ ఫుట్‌పాత్‌పై నిద్రస్తున్న ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు

Advertisement
Advertisement