సీఎం జగన్‌తో డీఆర్‌డీఓ చైర్మన్‌ భేటీ | DRDO Chairman Satheesh Reddy Meets CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో డీఆర్‌డీఓ చైర్మన్‌ భేటీ

Jan 11 2020 6:28 PM | Updated on Mar 21 2024 8:24 PM

డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ గుండ్రా సతీష్‌రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం వైఎస్‌ జగన్‌తో పలు కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలోని రక్షణ రంగ ప్రాజెక్టులపై ఇరువురి మధ్యా చర్చ జరిగినట్టు సమాచారం. నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రం నిర్మాణం తదితర ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రికి సతీష్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement