రెస్టారెంట్ను ధ్వంసం చేసిన డెలివరీ భాయ్స్
బైక్ పార్కింగ్ విషయం గొడవపడి ఓ రెస్టారెండ్ను ధ్వంసం చేశారు డెలివరీ భాయ్స్. పార్కింగ్ చేయనీయనందుకు సుమారు 25 మంది డెలివరీ భాయ్స్ దక్షిణ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్పై దాడికి దిగాడు. అద్దాలు పగులగొట్టారు, కుర్చీలను గాలిలోకి విసేరాశారు. ఒక్కసారిగా దాడి జరగడంతో రెస్టారెంట్లో ఉన్న కస్టమర్లు భయానికి గురయ్యారని, వారికి ఎలాంటి హానీ జరగకుండా వంటగది ద్వారా బయటకు పంపించామని రెస్టారెంట్ యజమాని రోహిత్ తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు