294వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Day 294 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

294వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Oct 25 2018 9:43 AM | Updated on Mar 20 2024 3:51 PM

రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 294వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం మక్కువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పేకపాడు వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement