సీఎం రమేష్‌ను హైదరాబాద్‌కు రమ్మన్న ఐటీ అధికారులు | CM Ramesh coming to Hyderabad over Income Tax Officials Request | Sakshi
Sakshi News home page

Oct 13 2018 3:48 PM | Updated on Mar 20 2024 3:46 PM

ఐటీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకుంట మునుస్వామి రమేష్‌ (సీఎం రమేష్‌) ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. ఐటీ అధికారులు ఆయనను హైదరాబాద్‌ రావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. రెండురోజులుగా సీఎం రమేష్‌కు చెందిన కంపెనీలు, పలుచోట్ల ఉన్న ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement