కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ త్వరలోనే సాకారం | CM KCR Full Speech at Pragathi Nivedana Sabha | Sakshi
Sakshi News home page

కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ త్వరలోనే సాకారం

Sep 2 2018 8:11 PM | Updated on Mar 22 2024 11:06 AM

ప్రపంచం నిబ్బర పోయే విధంగా జనమా ప్రభంజనమా అనుకునే విధంగా ప్రజలు ప్రగతి నివేదన సభకు తరలి వచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

Advertisement
 
Advertisement
Advertisement