రెండు గ్రామాల మధ్య పంక్షన్‌ తెచ్చిన తంటా | Clash Between Two Villages In East Godavari | Sakshi
Sakshi News home page

May 6 2018 7:32 PM | Updated on Mar 22 2024 11:06 AM

మూడు రోజుల క్రితం ఓ ఫంక్షన్‌లో తలెత్తిన వివాదంతో మొదలైన ఘర్షణ నేటికి కొనసాగుతుంది. దీంతో జిల్లాలోని తొర్రేడు, వెంకటనగరం గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలివి.. తొర్రేడు గ్రామానికి చెందిన యువకులు ఆదివారం వెంకటనగరం వెళ్లడంతో గొడవ మళ్లీ మొదలైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement