మార్షల్స్‌ను గెంటేసి.. గేట్లు తెరచి... | Chandrababu Naidu and Lokesh Misbehaviour On Marshalls | Sakshi
Sakshi News home page

మార్షల్స్‌ను గెంటేసి.. గేట్లు తెరచి...

Dec 13 2019 7:58 AM | Updated on Mar 20 2024 5:39 PM

ప్లకార్డులు లేకుండా లోపలకు రావాలని కోరిన భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ, దూషిస్తూ టీడీపీ శాసనసభ్యులు గురువారం అసెంబ్లీ సాక్షిగా దౌర్జన్యానికి దిగారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేష్, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, ఏఎస్‌ రామకృష్ణ తదితరులు అసెంబ్లీ నాలుగో నంబర్‌ గేటు వద్ద మార్షల్స్, పోలీసులను తీవ్ర పదజాలంతో దూషించారు.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement