గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం తెల్లవారుజామున శంకుస్థాపన చేశారు. ఉదయం 5.17 నిమిషాలకు ఆయన భూమి పూజ చేశారు.
Nov 26 2017 7:49 AM | Updated on Mar 22 2024 11:00 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement