ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వమే అడ్డుకుంటుంది | BJP Leader Purandeswari Fires On CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వమే అడ్డుకుంటుంది

Feb 12 2019 4:40 PM | Updated on Mar 22 2024 11:29 AM

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వమే అడ్డుకుంటుందని బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి ఆరోపించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు ఒప్పకున్నారని, ఇప్పుడేమో దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని పక్కన పెట్టుకొనే అరుణ్‌ జైట్లీ ప్యాకేజీని ప్రకటించారన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సాయం అందిస్తుందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement