తమిళనాట చేతులు కలిపిన బీజేపీ, ఏఐఏడీఎంకే

 రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని పాలక ఏఐఏడీఎంకే, బీజేపీ మంగళవారం అధికారికంగా ప్రకటించాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌లు సంయుక్తంగా ఈ విషయం వెల్లడించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top